NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: దేశంలో ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా జగన్ సరికొత్త ఆలోచన..??

Ys Jagan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఎంట్రీ వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు.. తర్వాత..దేశంలో ప్రజలు క్రమక్రమంగా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. పాటు ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించడంతో.. ఇండియాలో చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. కరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక.. ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ముఖ్యంగా కరోనా చికిత్స లో ప్రధానమైన ఆక్సిజన్ కొరత భారతదేశంలో అధికంగా ఉండటంతో.. ప్రాణాలు పోతున్న పరిస్థితి.

Ys Jagan Governament to supply more oxygen
Ys Jagan Governament to supply more oxygen

దీంతో ప్రపంచంలో మిగతా దేశాలు ఇండియాలో పరిస్థితి అర్థం చేసుకుని ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి.. ముందుకు వస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా.. దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా బారినపడిన వారికి ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి భారీగా ఆక్సిజన్ సిలిండర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సరిపడ్డ సిలిండర్ లతోపాటు.. ఇతర రాష్ట్రాల అవసరతలు కూడా తీర్చే రీతిలో జగన్ సర్కార్ కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం దాదాపు 2700 టన్నుల వరకు… ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, కానీ కొన్ని టెక్నికల్ మరియు అంతర్జాతీయ న్యాయస్థానాల వివాదాల వల్ల.. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశం లేని పరిస్థితి.

 

దీంతో ఈ విషయంపై తాజాగా జగన్ దృష్టి పెట్టినట్లు… అడ్డంకులు మొత్తం తొలగించి రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి 2700 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యేలా.. హై టెక్నికల్ అధికారులతో మరియు కొంత మంది ప్రముఖులతో జగన్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే వివాదాలు తొలగిపోతే దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజల ప్రాణాలను భారీగా కాపాడే రీతిలో జగన్ ఐడియా వర్కౌట్ అవుతుందని.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. యంత్రాంగమంతా సిద్ధంగా ఉన్నా గానీ కోర్టు వివాదాల వల్ల.. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేకపోవడంతో.. ఎట్లాగైనా వివాదాలను పరిష్కరించే రీతిలో.. జగన్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో మరో రెండు ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయింది. గుంటూరు ఆటోనగర్ లో సావర్జిన్ ఆక్సిజన్.. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సింగనమల మండలం చక్రాయపేట లో లైఫ్ ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆక్సిజన్ కొరత లేకుండా ముందుగానే ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఈ విధంగా ఒక పక్క రాష్ట్రం మరో పక్క దేశంలో ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కూడా కాపాడే విధంగా జగన్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరత విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. 

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?