Yeda loyallo Indradhanasu serial: కొంతమంది ముద్దుగుమ్మలు వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోవచ్చు అనే మాటని నిరూపిస్తున్నారు. అలా నిరూపించుకున్న వారు ఎందరో ఉన్నారు. బుల్లితెరపై తమ అందచందాలను ప్రదర్శిస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే వెండితెరపై కనిపిస్తే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే. అదే బుల్లితెరపై అయితే నిత్యం ప్రేక్షకులను అలరించవచ్చు.
అలా కొందరు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో బుల్లితెర సీరియల్స్ కి ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో ఎద లోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ ఫేమ్ అమూల్య కూడా ఒకరు. స్టార్ మా చానల్లో ప్రసారమైన ఎదలోయిల్లో ఇంద్రధనస్సు సీరియల్ తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న అమూల్య తన అంద చందాలతో ప్రతి ఒక్కరిడీ మైమరిపించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు స్వాతి నిత్యానంద్.
ఈమె ఓ మలయాళ అమ్మాయి. మలయాళ రాష్ట్రంలోని తిరుమల అనంతపురం లో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ఇక ఈమె బిఏ పూర్తి చేసింది. ఇక చిన్నప్పటినుంచి ఈమెకు డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో చిన్ననాటి వయసులోనే డాన్స్ లో శిక్షణ తీసుకుంది. స్కూల్ మరియు కాలేజీలో నిర్వహించే ప్రతి కల్చరల్ ఆక్టివిటీస్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండేది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె టెన్త్ పూర్తి అయిన తరువాత మలయాళం లో టీవీ షో తో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టింది.
ఇక అనంతరం ఎదలోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి సైతం పరిచయమైంది. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సైతం సంపాదించుకుంది. ఇక ఎదలోయలో ఇంద్రధనస్సు సీరియల్ లో నటించేటప్పుడు ఈమె అందచందాలకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం చాలా దరిద్రంగా తన అందాన్ని మార్చుకుంది. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేపించుకుంటూ అందమైన మొహాన్ని చెడగొట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు చూస్తుంటే కచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నట్లే ఉంది. ఈ ఫోటోలను చూసిన వారంతా ఘోరంగా మండిపడుతున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!