Satyabhama January 22 2024 Episode 26: సత్య కుటుంబ సభ్యులందరితోపాటు గుడికి వస్తుంది. గుడిలో సత్యని ఎవరూ చూడకుండా ఖాళీ కలుస్తాడు. మా అన్న నిన్ను కలిశాడు నీకు గుడిలో కుంకుమ ఇచ్చింది మా అన్నయ్య అన్న విషయం చెప్తాడు. నువ్వు అదే కుంకుమ పెట్టుకుని మా అన్నకి, మా అన్నకి మనసులో లేని ఆశల్ని మీరు పుట్టించారు అని అంటాడు. సత్తి దానికి షాక్ అవుతుంది. మీ అన్నకిచ్చిన కుంకుమ ఏంటి నేను పంతులుగా ఇస్తే పెట్టుకున్నాను అని అంటే అది పంతులుగారు ఇచ్చింది కాదు మా అన్న ఇచ్చిందే అని కాళీ చెప్తాడు కానీ మిమ్మల్ని మా అన్న వదిలిపెట్టడు ఇప్పుడు మీరు అందులో మా అన్నని ప్రేమిస్తున్నట్లు మా అన్న ఊహించుకున్నాడు కాబట్టి, మిమ్మల్ని అసలు వదిలిపెట్టడు అని అంటే సత్య అందుకు కోపంగా ఖాళీ వైపు చూసి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇదేంది సత్యభామ కి కోపం రావట్లేదు అని అంటాడు కాళీ, హలో సత్తి మామ ఏంటి మీకున్న కోపానికి ఇప్పుడు లాగి కొట్టాలి కదా అలాంటిది కొట్టకుండా వెళ్ళిపోతున్నారంటే మీకు కోపం రాలేదా అంటే మా అన్న అంటే మీకు ఇష్టమా ఏంటి అని అంటాడు కాళీ. నేను మాట్లాడుతున్న వినుకొండ వెళ్ళిపోతున్నావు అంటే నీకు భయం అవుతుంది కదా అని అంటాడు. చిన్న ధైర్యం కూడా నీకు రావట్లేదా, నీకు అసలు ఖలేజా ఉందా నువ్వు ఆడ పులివి అనుకున్నాను. ఆడపిల్లి అనుకోలేదు అని అంటాడు కాళీ. ఆ మాటలు నీ విని సత్య వెనక్కి వచ్చి కాళి ని లాగి చెంప మీద ఒకటి కొడుతుంది. ఏంట్రా అన్నావ్ చిన్న ధైర్యం కూడా నాకు లేదా, టన్నుల కొద్ది ధైర్యం ఉంది. అయినా ఎవర్రా మీ అన్న నా ధైర్యం ఉంటే నా ముందుకు రమ్మను. నేను భయంతో వెనకడికి వెయ్యట్లేదు రా నా కుటుంబ సభ్యుల ముందు గొడవలెందుకని వెనక్కి వెళ్తున్నాను దీన్ని అలసిగా తీసుకోకు ఈ ఆడ పులిని అనవసరంగా రెచ్చగొట్టొద్దు. ముసి వేసుకొని యుద్ధం కాదు దమ్ముంటే నా ముందుకు వచ్చి, మీ అన్నని నిలబడమను. మూసి వేసుకొని దాక్కోవడం కాదు అని అంటుంది అయినా నేను భామని కాదు సత్యభామ ని నాకు భయపడడం తెలియదు భయపెట్టడం మాత్రమే తెలుసు మీ అన్న ఎవరో నా ఎదురుగా వచ్చి మాట్లాడమని అంతేగాని ఇలా నిన్ను పంపించి నాటకాలు ఉండద్దని చెప్పు అని వార్ణింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది సత్య. కాళీ సత్య వెళ్ళిన తర్వాత సత్య కొట్టింది దెబ్బకి, ఇప్పటిదాకా సైలెంట్ గా ఉండి ఇప్పుడేంటి ఇంత దెబ్బ కొట్టింది అని అనుకుంటాడు.
ఇక మరోవైపు భైరవి, తన కోడల్ని తీసుకొని జాతకం చెప్పించుకోవడానికి వస్తుంది. పెళ్లయి ఐదేళ్లయింది ఇంతవరకు పిల్లలు లేరు పంతులుగారు మీరు ఏదో ఒకటి చెప్పాలి. దీని జీవితం లో పిల్లలు పుట్టే యోగిత ఉందో లేదో చూసి చెప్తే ఏం చేయాలో, మీరు చెప్పినవన్నీ చేస్తాము అని అంటుంది. పంతులుగారు అలానే చూస్తూ ఉంటాడు మీరు మా కోడలి వైపు చూడొద్దు. తనని కంట్లో నుంచి నీళ్లు జలపాతం లాగా వస్తూనే ఉంటాయి అని అంటే, చూస్తూ అలానే ఉండిపోతాడు ఇక భైరవి కోడలు, జాతకంలో పిల్లలు పుట్టే యోగత ఉందో లేదో చెప్పమంటే పంతులుగారు, అమ్మ మీరు నన్ను పరీక్షిద్దామని వచ్చారా లేదంటే కావాలని ఇలా అడుగుతున్నారా అని అంటాడు. మీతో మాకు మజాకా ఎందుకు పంతులుగారు ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటే, మీ గోడలజీ జాతకంలో సంతాన రేఖ బలంగా ఉంది. ఇంత వాడికి నేను చెప్పిన జాతకాల్లో ఏది తప్పలేదు గుడి ఇప్పుడు ఇది కూడా నిజం కాకుండా ఉండడానికి వీల్లేదు కచ్చితంగా ఈ అమ్మాయికి ఇప్పటికే పిల్లలు ఉన్నారు అని చెప్తాడు. తప్పు చెప్పి మళ్ళీ ఇట్ల మాట్లాడుతారు ఏందీ జాతకం చూడడం రాకపోతే రాదు అని చెప్పండి అని అంటుంది భైరవి కూతురు. అంత అవసరం నాకు లేదమ్మా నన్ను నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇలా అవమానించకండి అని అంటాడు పంతులు. అసలు ఏందమ్మా ఈ గోల ఈ పంతులు అని చూపించుకోమని నీకు ఎవరైనా చెప్పారా, దిష్టిబొమ్మలక్కట్లా కూర్చున్నావ్ ఏంటి ఆ పంతులుకి సమాధానం చెప్పు అని అంటుంది. అంత మా అమ్మే మాట్లాడాలో నువ్వే మాట్లాడవా అని అంటే, పంతులుగారు ఈమె జాతకంలో కచ్చితంగా పిల్లలు ఉన్నారు. ఈపాటికి పిల్లలు పుట్టి ఉండాలి. ఇప్పుడు ఈవిడ మీ దగ్గర ఏదో నిజం దాస్తుంది లేదంటే పిల్లలు పుట్టే విషయంలో మాత్రం నా జాతకం తప్పు కాదు. అవిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడండి నిజం బయటికి వస్తుంది అని అంటాడు.
ఇక మరోవైపు విశ్వనాథం, గుడికి వెళ్లి ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల గురించి, చాలా మంచిది మనం చెప్పింది వింటుంది అని సత్యా అన్నయ్య అంటే, సత్య గురించి నాకు తెలుసు నా బలం బలహీనతలు సత్య కూడా తెలుసు. నా మీద గౌరవంతోనే సత్య పెళ్లికి ఒప్పుకుంది. తన మనసుకు కళ్యాణ్ వేసుకుని సత్య ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను విషయం నాకు తెలుసు అని విశ్వనాథం మనసులో మాటలను బయటకు చెప్తాడు. ఈ మాటలన్నీ నాకు తెలిసిన విషయం కూడా, సర్టిఫికెట్ తెలియడానికి వీల్లేదు మనం ఏమీ జరగనట్టు తెలియనట్టే ఉండాలి ఎందుకంటే కాళీ వల్ల సత్యకి అలాంటి పరిస్థితిలో వస్తాయో తెలియదు ఇక ముందు ఖాళీతో సర్టిఫికెట్ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఈ పెళ్లి చేసుకుంటాడు అమెరికా పంపిస్తున్నాను. ధైర్యంగా ఎదుర్కోలేక సతిని ఇలా వేరే వాళ్ళకి జీవితం తొందరగా పెళ్లి చేస్తే నిస్సహాయంగా నేను అని విశ్వనాథం బాధపడుతూ ఉంటాడు. ఇక విశ్వనాథం ఇంటికి, హర్ష ఫ్రెండ్ వస్తుంది. ఆమెతో కూడా సత్తికి పెళ్లి కుదిరినట్టు విశ్వనాథం చెప్తాడు.
ఇక ఇంటికి వచ్చిన భైరవి,కోడల్ని, పిలిచి లోపలికి వెళ్ళిపోతున్నావేంటి ఈ పిచ్చిది ఏమీ అడగదు అని అనుకుంటున్నావు కదా అని అంటుంది. ఇది ఇప్పుడు నేను అడిగే మాటలకి నువ్వు సమాధానం చెప్పకపోతే చెప్తాను అని అంటుంది. ఇప్పుడు ఆ పంతులు గారు చెప్పిన మాటలు నువ్వు విన్నావు కదా, నిజం చెప్పు అని అంటుంది. నాకు తెలియకుండా మీ మొగుడు పెళ్ళాలు తెరవ వెనక నాటకాలు ఆడుతున్నారు అవేంటో చెప్పండి. అప్పుడే అక్కడికి రుద్రా కూడా వస్తాడు. గుళ్లో పంతులుగారు ఇప్పటికే మీకు పిల్లలు ఉండాలి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి అని చెప్పింది నిజం మీ ఇద్దరు ఏదో కొమ్మక్కయి నా దగ్గర అబద్ధం చెబుతున్నారు. ఇంట్లో నాకే కాదు నా మాట కూడా విలువ లేదు నాకు మనసుందని, ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటప్పుడు నేను మాట్లాడితే ఏముంది మాటలు పడ్డం తప్ప, అందుకే ఎవరు ఏమీ అనుకోని, నేను మాత్రం మౌనంగానే ఉంటాను అని అంటుంది. మీరు ఏదైనా అడగాలనుకుంటే మీ అబ్బాయిని అడగండి అని చెప్తుంది. చాలా కోపంగా రుద్రవైపు చూస్తూ, అన్ని ఆయన్ని అడిగి తెలుసుకోండి అని భైరవి ముందు రుద్రని ఇరికిస్తుంది. నీ పెళ్ళాం చేతులెత్తేసింది ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెప్పాలి అని అంటే అమ్మ నేను ఎందుకు నీ దగ్గర అబద్ధం చెప్తాను. నిజం చెప్తున్నానమ్మా నీకు పిల్లలుంటే చాలా ఇష్టం కదా, నేనెందుకు నీ దగ్గర అబద్ధాలు చెప్తాను మా పంతులుగారు చెప్పింది నువ్వు నమ్మొద్దు అంటాడు రుద్ర నమ్మకం ఎలా ఉంటామో ఆ పంతులు మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అంటే ఈ కొడుకు మీద లేదా అమ్మ అని అంటాడు రుద్ర. అయినా ఫైనల్ గా ఒకటే డెసిషన్ చెప్తున్నాను రుద్ర కరెక్ట్ గా ఆరు నెలల్లో నీ పెళ్ళాం నిలతప్పిందని శుభవార్త చెప్పకపోతే నేనేం చేస్తానన్నది, మీ ఊహ కూడా అందదు నీ పెళ్ళాన్ని బయటకి పంపించి నీకు రెండో పెళ్లి చేస్తాను అని అంటుంది ఆ మాటలకు రుద్రా షాక్ అవుతాడు. రుద్ర భార్య రుద్రాణి కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది.
ఇక సత్యా ఇంటికి వచ్చేసరికి సత్య ఫ్రెండ్, మైత్రి అక్కడికి వచ్చి ఉంటుంది మైత్రి సత్యని చూసి కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు పెళ్లిచూపులు మాత్రమే నాకు అని అంటుంది. అంటే ఇప్పుడు కంగ్రాట్యులేషన్స్ చెప్పొద్దంటావా అని అంటుంది మైత్రి, అంతలో ఇంట్లో వాళ్ళందరూ విశ్వనాథం కి గుడిలో జరిగింది చెప్తూ ఉంటారు. సత్య జాతకం చెప్పించుకోవడానికి వెళ్లినట్టు చెప్తుంటే నేనేం వెళ్లలేదు వాళ్లే బలవంతంగా తీసుకెళ్లారు అంటుంది సత్య, రెండు ఒకటే కదా అని అంటుంది సత్యనానమ్మ. గుడిలో కృష్ణుడి ఫోటో వచ్చింది అక్కని చేసుకోబోయేవాడు కృష్ణుడు అంట అని అంటే సత్య, సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతుంది. పెళ్ళికొడుకు పేరు కూడా మాధవ్ కాబట్టి సత్య మాధవ్ బాగుంది అని అంటూ ఉంటే సత్య లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన సత్య, కాళీ చెప్పిన మాటలు గుర్తు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథంతో ఇంట్లో అందరూ దానికి సంబంధం అంటే ఇష్టమే మంచి సంబంధం తీసుకొచ్చావు అందరిని ఏడిపిస్తున్నారని సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది కానీ, సత్య మనసులో ఈ సంబంధం చేసుకోవాలని ఉంది అని సత్య అమ్మ అంటుంది. అంతా సవ్యంగా జరిగి సత్య పెళ్లి అయిపోవాలని కుటుంబ సభ్యులందరూ అనుకుంటారు. సత్తి మామ కృష్ణులని ఏ శక్తి ఆపలేదు అని అనుకుంటారు. ఇది గుడిలో చెప్పిన జాతకం నిజమే తీరుతుంది అని అంటుంది సత్య నానమ్మ అంతకన్నా కావాల్సిందేముంది అంటాడు విశ్వనాథం కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.
ఇక సత్య మాత్రం ఒక్కతే రూమ్లో కూర్చొని కాళీ చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది అప్పుడు అక్కడికి మైత్రి వస్తుంది. ఏమైందే అని అడుగుతుంది. ఈ మగవాళ్ళు లేని ఇద్దరు ఇంతే ఆడవాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు ఎప్పుడు వెనకాల బడి వేధిస్తుంటారు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఇలాంటి మాటలు అన్ని, నీ కాబోయే భర్త చెవిలో పడితే రిటర్న్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడే అని అంటుంది. నాకు చిరాగ్గా ఉంది ఇలాంటి మాటలు మాట్లాడకు అని అంటుంది సత్య. సరే చెప్పు అయితే అని అంటుంది. ఖాళీగాడితోనైనా నీ ప్రాబ్లం అని అంటుంది మైత్రి. కాళీ గాడితో కాదు కాళీ వెనక ఇంకొకడు ఉన్నాడే అని అంటుంది. వాడు ఇంకా నిన్ను వదల్లేదు అంటుంది మైత్రి. వదల్లేదే అసలు గుడిలో ఏం జరిగిందో తెలుసా కుంకుమ తీసుకొచ్చి ఇచ్చి నన్ను పెట్టుకోమని చెప్పాడు. నేను పేపర్లో రాసింది చదువుకుండా పెట్టుకున్నాను వాడేమో పేపర్లో రాసింది చూసి నేను పెట్టుకున్నాను అనుకున్నా వెనుక పెడుతున్నాడు అని అంటుంది సత్య. ఇది చిన్న విషయం కాదు సత్య అని అంటుంది మైత్రి. అవును ఇది చిన్న విషయం కాదు ఈ విషయం ఇంట్లో తెలియకుండా ఉండాలి. ఎందుకైనా మంచిది నువ్వు ఆ రౌడీగాడితో పెట్టుకోవద్దు, రేపు వచ్చే సంబంధాన్ని ఓకే చేసేసి అంటుంది మైత్రి. ఒకవైపు మాధవ్ సత్య ఫోటోనే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు కృషి సత్య ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కానీ సత్యం మాత్రం వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో, మినిస్టర్ కూతుర్ని తీసుకొని మహాదేవయ్య ఇంటికి వచ్చి మీ అబ్బాయి క్రిష్ ని మా అమ్మాయి ప్రేమిస్తుంది అని చెప్తాడు. ఆ మాటలకు క్రిష్ వైపు చూస్తాడు మహదేవయ్య, బయటికి వచ్చిన క్రిష్ ఫోన్లో సీదా ఇప్పుడు నా సంపంగి దగ్గరికి వెళ్లి నా మనసులో మాట చెప్పి తను నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో అడిగి మాట తీసుకొని వస్తాను అని బయలుదేరుతాడు ఇదంతా కాళీ వింటాడు. ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరిస్తున్నారు కాబట్టి సత్య నిజంగానే ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటాడు క్రిష్ సత్య దగ్గరికి వెళ్లి నిజం చెప్పాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!