Satyabhama: సత్యకి కాళీ ఇచ్చిన గిఫ్ట్ ని తీసుకొని లోపలికి వచ్చి ఎవరికీ తెలియకుండా, దాచాలి అని అనుకుంటుంది కానీ సంధ్య చూడడంతో ఆ గిఫ్ట్ బయట పడుతుంది.గిఫ్ట్ ని ఓపెన్ చేసిన సంధ్యా అందులో సారీ ని చూసి షాక్ అవుతుంది. ఇది చాలా బాగుంది అక్క అని అంటుంది. అంతలోనే ఆ సారీలో నుంచి ఒక లెటర్ కింద పడడంతో ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదివిన సత్యం అందులో ఒక కెఫెన్ కి సాయంత్రం ఇదేసారి కట్టుకొని రావాలి నీకు నా మనసులో మాట చెప్తాను అని రాసి ఉంటుంది అది చదివి ఇంట్లో వాళ్ళందరి ముందు సంధ్య సత్యనిరికిస్తుంది. సత్య అది క్రిష్ పంపించాడు అని చెప్పలేక, కంగారు పడుతూ ఉంటుంది ఇంతలా అక్కడికి వచ్చినా హర్ష ఈ గిఫ్ట్ ఈ లెటర్ అని చూసి ఏంటి అని అడుగుతాడు సత్య చెప్పేలోగా సందే ఇది అక్కకి బావ గారు పంపించిన గిఫ్ట్ బావగారు రాసిన లెటర్ అని చెబుతుంది. చాలా బాగున్నాయి అని ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు.
ఇక సంద్యా లెటర్ లో సాయంత్రం బావగారు అక్కని కేఫిన్ కి రమ్మని చెప్పారు అని అంటుంది అక్కడే ఉన్న వాళ్ళ నాన్నమ్మ అందుకు ఒప్పుకోదు కానీ సంధ్య ఇలాంటివన్నీ ఈ రోజుల్లో కామన్ నానమ్మ అని ఒప్పిస్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా సత్యని మాధవ్ తో కేఫిన్ కి పంపించడానికి సరే అంటారు. కానీ సత్య మనసులో మాత్రం అసలు మాధవ్ కి దీనికి సంబంధం లేదు కదా క్రిష్ రమ్మంటే నేను వెళ్లాలా అని అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చులే అని అనుకోని లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్లిన తరువాత మైత్రి వస్తుంది సత్యతో మాట్లాడుతూ ఉంటుంది సత్య ఈ గిఫ్ట్ చూసావా ఎవరు పంపించారు అని అంటుంది అసలు ఈ ఖాళీ ఇదంతా చేస్తున్నాడేమో అని మైత్రి అనుమాన పడుతుంది. లేదంటే ఈ రెండో కృష్ణుడు ఎవరే మొదట, గుడిలో కుంకం పెట్టుకోమని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికే చీరని పంపించాడు. ఇప్పుడు ఈ చీర కట్టుకున్న సాయంత్రం వాడు ఎదుటి పడతావా ఏంటి అని అడుగుతుంది అప్పుడే సత్యకి ఐడియా వస్తుంది అసలు ఈ రెండో కృష్ణుడు ఎవరు? అసలు వాడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది అవును మైత్రి నేను ఇవాళ సాయంత్రం టిఫిన్ కి వెళ్లి అసలు జీరా వాడే ఎందుకు పంపించాడు వాడు ఎవడో కూడా తెలుసుకుంటాను ఇంత బడికి వాని డైరెక్టుగా నేను చూడలేదు ఈరోజు మొదటిసారి వాడిని చూసి వాడంతే అక్కడే తేల్చి వస్తాను అని అంటుంది. మైత్రి భయపడుతుంది వద్దే నా మాట విను వాడు రౌడీ అయి ఉంటాడు ఖాళీనే పెద్ద రౌడీ అనుకుంటే వాడికన్నా వాడి అన్న ఇంకా రౌడీ కదా అలాంటి వాళ్ళతో మనకెందుకు అని నచ్చ చెప్పాలని చూస్తుంది కానీ ఇది ఇక్కడితో వదిలిపెడితే అక్కడ దాకా వెళ్తుందో ఏంటో అందుకని ఈరోజు తో దీనికి ముగింపు చెప్పాలి అని సత్య అనుకుంటుంది. మైత్రి అంటే చెప్పినా సత్య వినదు. సరే నీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళు అంటే ఎవరు వద్ద ఇంట్లో వాళ్లకి వాడి గురించి తెలియడానికి వీల్లేదు అని అనుకుంటుంది.
ఇక క్రిష్ వాళ్ళ నాన్నమ్మతో కాళీ ఫోన్ చేసి చెప్పాడు నేను ఇచ్చిన గిఫ్ట్ సత్య తీసుకుంది అని అంటాడు. ఇక నీ మనవరాలు ఇంటికి తీసుకురావడమే ఇంక ఉంది అని అంటాడు పెళ్లి కాకుండా మనవరాలు అంటున్నావు అని అంటుంది. ఈరోజు సాయంత్రం అది కూడా తెల్చేస్తాను అని అంటాడు క్రిష్. అయితే నాకు ఆలకి దండం పెట్టి బయటకు వెళ్ళు అంత మంచి జరుగుతుంది అని అంటుంది కృష్ణ నానమ్మ నీకు ఆలికి దండం పెట్టకుండా వెళ్తే ఏమన్నా అడ్డుపడుతుందా అది చూద్దాం అని క్రిష్ పొగరుగా అక్కడి నుంచి బయటికి వస్తాడు. హాల్లోకి వచ్చేసరికి మినిస్టర్ కూతురు శ్వేత నడుచుకుంటూ వస్తుంది అది చూసి వెంటనే క్రిష్ పక్కన ఉండే పనివాడు, నానమ్మ కాలికి దండం పెట్టకపోతే దండం ఏంటి బాబు యమగండం నడుచుకుంటూ వస్తుంది చూడండి అని అంటాడు అవును రా ముసలి దానికి అంత పవర్ ఉందంటావా అని అంటాడు. ఇక మినిస్టర్ కూతురు వస్తూ వస్తూనే మాధవయ్యకు కాళ్ళకి దండం పెడుతుంది
నువ్వు మినిస్టర్ కూతురు అమ్మ నాకు దండం పెట్టేది ఏంటి అని అంటే నేను ఎవరి కూతురునైనా ఈ ఇంటి కోడలనే కదా మావయ్య అని అంటుంది భైరవి నా చిన్న కోడలు ఎంత తెలివిగలదు అని మురిసిపోతూ ఉంటుంది.ఏందమ్మా పని మీద వచ్చావా అని అంటే, మీ అబ్బాయి తో మాట్లాడే అవకాశం ఎంత వాడికి కుదరలేదు కదా అందుకే మిమ్మల్ని ఒకసారి అడిగి తనతో కలిసి బయటికి వెళ్లాలనుకుంటున్నాను అని అంటే,మీ అబ్బాయితో బయటికి వెళ్లాలంటే మీరు ఒప్పుకోవాలి కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటుంది దీనికి నువ్వు అడగలా ఏంటి మా వాడు ఇప్పుడే బయటికి పోతున్నాడు నువ్వు కూడా ఇప్పుడే వచ్చావు కదా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి అని అంటుంది భైరవి.చిన్న ఆ అమ్మాయి నీతో బయటికి వెళ్లాలనుకుంటుంది బయటికి తీసుకువెళ్ళు అని అంటే నాకు చాలా పనులున్నాయి అమ్మ అని అంటాడు క్రిష్ ఆడపిల్ల నీకోసం వస్తే ఏంట్రా పనులు అంటున్నావ్ అని అంటాడు మాధవయ్య.ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక, మినిస్టర్ కూతుర్ని బయటకు తీసుకు వెళ్ళడానికి క్రిష్ ఒప్పుకుంటాడు.భైరవి చాలా సంతోషిస్తుంది.
ఇక మరోవైపు మాధవ్ సత్య కోసం ఒక గిఫ్ట్ తీసుకుంటాడు. ఆ గిఫ్ట్ ని సర్దికి ఇవ్వాలనుకుని వాళ్ళింటికి ఫోన్ చేస్తాడు. అప్పటికి సతి బయటికి వెళ్లి ఉంటుంది విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బాబు అని అడుగుతాడు సత్యతో మాట్లాడాలి అని అంటే నీకోసమే కదా బాబు బయటకు వచ్చింది అని అంటాడు దానికి మాధవ్ కి ఏమీ అర్థం కాదు ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని అంటాడు అదే బాబు నువ్వేదో గిఫ్ట్ పంపించి రెస్టారెంట్ కి రమ్మని చెప్పావు కదా నిన్ను కలవడానికి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చింది అని అంటాడు. ఆ మాటలకి మాధవ్ షాక్ అవుతాడు .సత్య ఎక్కడికి వెళ్లిందో అని అనుమానిస్తాడు. నేను రమ్మన్నానని ఎక్కడికి వెళ్ళింది అని మనసులో అనుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో, సత్య క్రిష్ ఇచ్చిన శారీని కట్టుకొని, కేఫిన్ దగ్గరికి వెళ్తుంది. సత్య తో పాటు మైత్రి హర్ష కూడా వస్తారు. సత్య కారులో నుంచి దిగడం కాళీ చూస్తాడు.పక్కనే ఉన్న ఫ్రెండ్ తో ఇదేంటిరా సత్య నా మీద అంత ఎత్తున ఎగిరి ఇప్పుడేంటి ఇంత కూల్ గా వాళ్ళ అన్నయ్యని తీసుకొని మరీ వచ్చింది.ఇప్పుడు కానీ సత్య కంట క్రిష్ పడితే అసలు ఏమైనా ఉందా ఇప్పుడు ఏం మాట్లాడుతాడు ఏం చేస్తాడు అసలు సతి వస్తుందని నేను ఊహించలేదు అని కంగారు పడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కటి లోపలికి వెళుతుంది మైత్రి హర్షిని ఆపుతుంది మనం కూడా సత్య తో పాటు వెళ్దాం పద అని అంటే, వాళ్ళిద్దరినీ కాసేపు ప్రైవసీగా వదిలేద్దాం అని అంటుంది మైత్రి మాధవ్ వచ్చాడు అనుకోని హర్ష కూడా, సత్తితో మాధవ్ మాట్లాడతాడు అని అనుకుని పక్కకి వచ్చేస్తాడు. సత్య లోపలికి వెళ్లి, చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడే ఉన్న క్రిష్ బొకేతో సత్య ఎదుటి నిలబడతాడు. క్రిష్ చాలా సంతోషంగాసత్య దగ్గరికి వస్తాడు సత్య క్రిష్ ని చూసి షాక్ అవుతుంది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!