Trinayani January 17 2024 Episode 1139: అందరూ భోగిపల్లకు సిద్ధం చేసుకునిపిల్లల్ని కూర్చోబెడతారు.ఆడపిల్లలు ఉంటే అందం కదా అని దూరందర అంటుంది.వాళ్ల పేరు చెప్పుకొని నువ్వు అందంగా ఉన్నానని చెప్పుకుంటున్నావా అని పావని మూర్తి అంటాడు. నా గురించి కాదయ్యా పిల్లల గురించి చెప్తున్నాను అని దూరందర అంటుంది.బాబాయ్ మీరు పిన్నిని అందంగా లేదంటున్నారా ఏంటి అని హాసిని అంటుంది. నీ గొడవ ఆపి పిల్లల సంగతి చూడండి ముందు అని తిలోత్తమ అంటుంది. మమ్మీ నెక్స్ట్ ఏంటి అని వల్లభ అంటాడు. ఏముందిరా కెమికల్ కలిపిన బాల్స్ ఆ పిల్ల తల మీద పోయేగానే మంటలు అంటుకొని మాడి మసైపోతుంది అని తిలోత్తమ అంటుంది. విశాల్ మీరందరూ మీ పిల్లలకు పోయండి విశాలాక్షికి నేను పోస్తాను అని తిలోత్తమ అంటుంది. అలాగే అమ్మ ముందు నువ్వే పోయి అని విశాల్ అంటాడు. వద్దులే ముందు మీరు పిల్లలకి పోయండి చివర్లో విశాలాక్షి సంగతి నేను చూసుకుంటాను అని తిలోత్తమ అంటుంది.
పూనాను కూడా తీసుకురండి అని హాసిని అంటుంది. ఏ వాడు నిద్రపోతున్నాడు అని వల్లభ అంటాడు. ఈ పిల్లల్లో కలిపిపోయడం ఇష్టం లేదుమొ మీరు కానివ్వండి అని పా వన మూర్తి అంటాడు. సరే అని విశాలాక్షిని గాయత్రిని గానవిని కూర్చోబెట్టి నైని ఇవాళ భోగి పళ్ళు పోస్తారు.మీరు కూడా చూసుకొని పోయి అండి ఉలొచ్చి చిన్న పిల్ల చిరా మీద పడితే దెబ్బలు తగులుతాయి అని దురంధర అంటుంది. ఏంటి పిన్ని నా దగ్గర డబ్బు లేదని చిల్లర పోయండి అంటున్నావా డబ్బు లేనంత మాత్రాన అంత చులకనగా కనిపిస్తున్నానా అని సుమన అంటుంది. సుమీ నేను అలా అనలేదే అని దూరందర అంటుంది. ఉలోచి చిన్నపిల్ల కదా అమ్మ అవి మీద పడితే దెబ్బలు తగులుతాయి అని అర్థం దానికి నువ్వు అపార్థం చేసుకుంటావ్ ఎందుకు అని పావని మూర్తి అంటాడు. చిల్లర అనకుండా కాయిన్స్ అనండి అప్పుడు చెల్లికి బాగుంటుంది అని హాసిని అంటుంది.
అలా అనండి పర్వాలేదు అని సుమన అంటుంది. నీకెప్పుడూ ఇలాంటి పిచ్చి అనుమానాలు కానీ నోరు మూసుకొని భోగి పళ్ళు పోయి అని విక్రాంత్ అంటాడు. నాతో పాటు మీరు కూడా పోయాలి అని సుమన అంటుంది.వాళ్ళిద్దరూ కలిసి ఉలోచి కి కూడా భోగి పళ్ళు పోస్తారు.అమ్మ మీరు పోయండి విశాలాక్షికి అని విశాల్ అంటాడు. ఏదో మిమ్మల్ని అమ్మానాన్న అంటుంది విశాలాక్షికి భోగి పళ్ళు పోస్తే కాస్తే నాకు పుణ్యం వస్తుందని ఆశపడ్డాను విశాల్ అని తిలోత్తమ అంటుంది. దాందేముందమ్మా పొయ్యండి అని విశాల్ అంటాడు. మా అమ్మ తల మీద ఎప్పుడెప్పుడు పళ్ళు పోద్దామా అనుకుంటున్నావు పాలు పోసే టైం ఇది కాదులే అమ్మ అని డమ్మక్క అంటుంది.మమ్మీ నువ్వు కానీ అని వల్లభ అంటాడు.తిలోత్తమ విశాలాక్షి తల మీద భోగి పళ్ళు పోయేగానే మంటలు అంటుకుంటాయి.
భయపడిపోయే ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని షాక్ అయిపోయాయి చూస్తూ ఉంటారు. మంటలు వస్తున్నాయి విక్రాంత్ వెళ్లి నీళ్లు తీసుకువచ్చి ఆర్పరా అని విశాల్ అంటాడు. వద్దులే బాబు అమ్మ ధ్యానంలో ఉంది అవే ఆరిపోతాయి అని డమ్మక్క అంటుంది. అసలు విశాలాక్షి తల మీద మంటలు ఎలా వచ్చాయి అని నైని అంటుంది. అత్తయ్య భోగి పళ్ళు పోయే గానే మంటలు అంటుకున్నాయి ఏం చేశావు అని తిలోత్తమ ని అడుగుతుంది హాసిని. నేనేం చేశాను ఏమీ చేయలేదు అని తిలోత్తమ అంటుంది. మరైతే పిల్ల నెత్తిమీరకి మంటలు ఎలా వచ్చాయి భోగిపల్లె కదా నువ్వు పోసింది అని నైని అంటుంది. డమొ డమ అమ్మ ధ్యానంలో ఉంది మంటలు ఏమీ చేయవమ్మా మీరు కంగారు పడకండి అని డమ్మక్క అంటుంది. అందరూ భయభ్రాంతులై విశాలాక్షిని చూస్తూ నిలబడి పోతారు.అయ్యో విశాలాక్షి మంటలు ఎలా వచ్చాయి అని వల్లభ తెలియనట్టు అడుగుతాడు. ఇంతలో విశాలాక్షి కళ్ళు తెరిచి నాకు ఏమీ కాదమ్మా మీరు కంగారు పడకండి అని అంటుంది. ఇంతలో మంటలు చల్లారి పోతాయి.
మంటలు చల్లారిపోయాయి చూడండి అనిసుమన అంటుంది.విశాలాక్షి నీకేం కాలేదు కదా వంటలు చల్లారిపోయాయి అని విశాల్ అంటాడు. ఏమీ కాలేదు నాన్న ధ్యానం చేసి శివయ్య అని కాపాడమని ఇక్కడ జరిగిన సంగతి అంతా చెప్పాను దానితో ఆయన మనం మంచులో ఎప్పుడూ ఉంటాం కదా ఆ మంటలు ఏం చేస్తాయి అని అన్నాడు దానితో మంటలు చల్లారిపోయాయి ఇప్పుడు వెచ్చగా ఉంది అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి మంటలు ఏమి చేయలేదు కదా అని నైని అంటుంది. సోదరి నీకేమీ కాలేదు మాకు అంతే చాలు అని పావన మూర్తి అంటాడు. భోగి పళ్ళు పోయడం అయిపోయింది ఒళ్లంతా వెచ్చగా ఉంది పాయసం తిందాం పదండి అని విశాలాక్షి వెళ్ళిపోతుంది. అందరూ అలాగే షాక్ లో ఉండిపోతారు. కట్ చేస్తే, వల్లభ దువ్వలతో నెత్తి గీక్కుంటూ మమ్మి దువ్వెనతో ఇలా కాసేపు గీకితేనే మంట పుడుతుంది అలాంటిది నెత్తిలో మంట పుడితే పిల్లకు ఏమీ కాలేదేంటి అని అంటాడు.
అవున్రా తన అడ్డు తొలగించుకోవాలని కొండల నుంచి కిందికి తోసేస్తే చిన్న గాయం కూడా తగలకుండా ఇంటికి వచ్చింది ఇక్కడ అడ్డుతప్పించుకోవాలని కెమికల్ కలిసినా బాల్స్ నెత్తిమీద పోసి మంటలు వచ్చేలా చేస్తే తనకు ఏమీ కాకుండా మంటలు చల్లారిపోయాయి చిన్న అగ్గిపుల్ల అంటుకుంటేనే ఒళ్లంతా మంట పుడుతుంది అలాంటిది గారెడి పిల్ల ఏం చేసి మంటలని ఆర్పేసింది ఆ గారడి పిల్ల మామూలుది కాదు అని తిరుతమ అంటుంది. ఇంతలో ఎద్దులయ్యని హాసిని తీసుకొస్తూ ఏం కాదులే ఎద్దులయ్యారా ఇక్కడ ఉండేది పుత్ర రత్నం చిత్రరత్నం కదా వాళ్లకు ముఖ్యమైన పనులు ఏముంటాయి అని హాసిని ఉంటుంది. పనులున్నా లేకపోయినా అనుమతి లేకుండా లోపలికి రాకూడదు కదా అమ్మ అని ఎద్దులయ్య అంటాడు. అసలు ఎద్దులయకి మాతో పని ఏంటో చెప్పండి ఎందుకు వచ్చారు అని తిలోత్తమ అంటుంది.
ఏమీ లేదు మాత ఇక్కడికి వృశ్చికము వచ్చింది అనిఎద్దులయ్య అంటాడు.వృశ్చిక రాశి నాది కూడా నాకేం జరుగుతుందో చెప్పు అని వల్లభ అంటాడు. వృశ్చిక రాశి కాదు బాబు తేలు మీ గదిలోకి వచ్చినది నేను చూసి తిని లోపలికి ఎలా రావాలని చూస్తూ ఉండగా హాసినిమా నన్ను తోలుకొని వచ్చింది అని ఎద్దులయ్య అంటాడు. తేల ఎక్కడుంది అని వల్లభ వంగబడి వెతుకుతూ ఉండగా ఎద్దులయ్య వల్లభని కొడతాడు. నా కొడుకుని కొడతావేంటయ్యా వదలండి అని తిలోత్తమ అంటుంది. నీ కొడుకుని కొట్టట్లేదు మాత తేలును కొడుతున్నాను చూడండి మీ అబ్బాయి ఒంటి మీద ఉంది అని ఎదులయ్య అంటాడు. నిజంగానే తిలోత్తమ చూసేసరికి తేలు వల్లభ వంటి మీద కనబడుతుంది దానితో భయపడిపోయిన తిలోత్తమ పూలకుండి తీసుకొని వల్లభని చితక్క కొడుతుంది. అది చూసి హాసిని ఎద్దులయ్య కూడా వల్లభని చిత్తుచిత్తుగా కొడతారు. చంపేస్తారా వదిలేయండి అని తిలోత్తమ అంటుంది. మీ అబ్బాయిని కాదు మాత తేలును కొట్టాము ఈపాటికి చచ్చిపోయే ఉంటుందిలే ఎద్దులయ్య పద అని హాసిని తీసుకొని వెళ్ళిపోతుంది. అమ్మ వాళ్లు కొట్టిన దెబ్బలకి ఒళ్లంతా ఊనమైపోయింది అని వల్లభ అంటాడు .. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది