నైజాం ఏరియాలో ప్రముఖ స్టార్ హీరోల సినిమాలను పంపిణీ చేసే ప్రముఖ సంస్థల్లో ఒకటైన పంపిణీ సంస్థల్లో ఒకటైన ఏషియన్ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ సహా వారి సన్నిహితుల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏషియన్ సంస్థ డిస్ట్రిబ్యూషన్తో పాటు మల్టీప్లెక్స్ల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఇటీవల మహేశ్తో కలిసి ఏఎంబీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ను నిర్మించిన ఈ సంస్థ లేటెస్ట్గా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తుంది.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!