`మహానటి`తో జాతీయ స్థాయి ఉత్తమనటిగా అందుకున్న కీర్తి సురేష్ హీరోయిన్గా కెరీర్ను స్టార్ట్ చేసిన రోజు ఈరోజే. ఆమె హీరోయిన్గా పుట్టి నేటితో ఆరేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఎమోషనల్ మెసేజ్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. “ఆరేళ్ల క్రితం నటిగా నేను ఇదే రోజు పుట్టాను. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. నటిగా నన్ను అంగీకరించి, ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను ఈ స్థాయిలో ఉన్నందుకు నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. పాప్కార్న్ తింటూ మీ సీట్లలో కూర్చోండి. మనం మరింత దూరం ప్రయాణించాల్సి ఉంది` అన్నారు కీర్తి సురేష్.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!