Ram Charan: చరణ్ – శంకర్ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసిన నాటినుండి దానికి సంబంధించిన అప్ డేట్ ఏమొస్తుందా అని పడిగాపులు కాస్తూ వున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఏపీలో టికెట్ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఏపీ ప్రభుత్వం కొత్తగా సవరణ జీవోని జారీ చేసిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.
Ram Charan: శంకర్ సినిమా చరణ్కు అలా కలిసొస్తుంది..ఇది కదా లక్కంటే
Ram Charan: కంటెంట్ ఈ విషయం పైనేనా?
ఇక అసలు విషయానికొస్తే, ఈ సినిమా కూడా శంకర్ ఒకేఒక్కడు తరహాలో ఉండబోతుందని టాక్. దాంతో ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ప్రస్తుత ఏపీ రాజకీయాలు తరహాలో రాసుకున్నది డైరెక్టర్ శంకర్. ఆలాగైతేనే తెలుగు ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని భావించారట చిత్ర నిర్మాతలు. ఇకపోతే ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి. ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూళ్లను పూర్తిగా రాజమండ్రిలో శంకర్ తెరకెక్కించారు. మరికొన్ని కీలక సన్నివేశాలను కూడా అక్కడే జరపనున్నారు.
Ram Charan – Tarak : అందరూ చరణ్, తారక్ వెంటపడితే.. వీరు మాత్రం ఆ హీరోయిన్ వెంట పడుతున్నారు!
మరింత సమాచారం:
దిల్ రాజు తన సంస్థలో 50వ చిత్రంగా దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చరణ్ కెరీర్లో కూడా ఇది 15వ చిత్రం కావడం విశేషం. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. 2023, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దిల్ రాజు బృందం కసరత్తులు చేస్తోంది. కాగా దిల్ రాజు సినిమా కెరీర్లో అత్యంత భారీ బజ్జెట్ సినిమా ఇదే..
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!