(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్ కాంగ్రెస్ లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ల పక్షాన ప్రధానమంత్రికి లేఖ రాశారు. లోకసభలో ట్రాన్స్జెండర్లకు నామినేటెడ్ కోటా కల్పించాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు.
లోక్సభలో ఆంగ్లో ఇండియన్ల కోటాను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. వారి స్థానంలో ఆ కోటాను ట్రాన్స్జెండర్లకు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.