హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ అసెంబ్లీ నాల్గవ రోజు సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానికి మద్దతుగా మాట్లాడుతున్నారు.
శాసన మండలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు సండ్రవెంకట వీరయ్య సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
previous post
next post