నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
ఢిల్లీ, మార్చి 4 : భారత వాయుసేన జరిపిన దాడిలో ఉగ్రవాదులు వందల మంది చనిపోయారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పాక్పై భారత్ జరిపిన మెరుపు దాడిలో...