Eluru: ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు యడ్ల ఫ్రాంచిక (35) మృతి చెందింది. గత మంగళవారం ఏలూరులో ఆమె పై యాసిడ్ దాడి జరిగింది. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో ఫ్రాంచిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం...
Eluru: ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో యాసిడ్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె చూపు కోల్పోయినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎపిలోని అనంతపురం జిలాల్లో ఓ యువతిని ప్రేమికుడే దారుణ హత్యకు చేయగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో నేడు...