అంబేద్కర్ విగ్రహంపై అప్పుడే వివాదం మొదలు..!!
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇంత వరకు బాగానే...