‘మమ్మల్ని ఎందుకు ఆదరించాలో వివరిస్తా’
ఢిల్లీ: ‘యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగుభాషను ఆశ్రయించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రధాని...