అమరావతి, జనవరి 13: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ నెల 18న కడప, ఫిబ్రవరి ఒకటిన విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి చిత్తూరు జిల్లా వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాత్రను షా ప్రారంభించనున్నారు.
previous post
next post