వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు
అమరావతి : ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది లక్ష్మీ నారాయణ పిల్...