పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నేడు ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అంఫన్ తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ కోల్...