CM Jagan Kuppam Tour: జనవరి నుండి పింఛన్ ₹2750కి పెంచుతున్నట్లు కుప్పం బహిరంగ సభలో ప్రకటించిన సీఎం జగన్..!!
CM Jagan Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో సీఎం జగన్ పర్యటన సంచలనం సృష్టించింది. కుప్పం బీసీలు పోటీ చేయాల్సిన చోట తన రాజకీయ లబ్దికోసం వారి నుండి ఆ...