current safety: షాక్ తగిలిన వెంటనే తాకకూడదు.భారీ ఓల్టేజ్ తో కాకుండా ఓ మోస్తరు కరెంట్ షాక్ తగిలి ప్రమాదం లో ఉన్నవారిని ఎలా కాపాడుకోవచో తెలుసుకుందాం కరెంట్ షాక్ తగిలినవారిని...
కరెంటు ను ఆదా చేసేందుకు ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే బాగా పాతవైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను వాడకుండా పక్కన పెట్టేయండి. సీలింగ్ ఫ్యాన్ను 8 ఏళ్లకు మించి వాడితేకరెంటును ఎక్కువగా తీసుకుంటుందట . కాబట్టి...
కేంద్ర ప్రభుత్వం చౌక ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి భారీగా కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటం హాట్...