ధర్మాన ప్రసాదరావు .. దీ తోపు హీరో .. ఎందుకంటే …!!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తన అధ్యక్షతన అమరావతిలో గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం...