కాపు రిజర్వేషన్లు మోదీ ఖాతాలో వేయాలి: సోము వీర్రాజు
అమరావతి, జనవరి 30: కాపు రిజర్వేషన్లు ప్రధాన మంత్రి మోది ఖాతాలోకి వెళ్ళాలని భారతీయ జనతాపార్టీ ఎమ్మోల్సీ సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను బిసిల్లో...