న్యూఢిల్లీ :పోలవరం నిర్మాణం లో వాస్తవపరిస్థితి ఫై నివేదిక పంపాలని పోలవరం అధారిటీ ని కోరామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షాకవత్ తెలిపారు. ఢిల్లీ లో అయన మీడియా తో...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పాటు నిర్మాణాలకు అవరోధం ఏర్పడుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లోక్సభ ప్రకటించారు. కేంద్ర మంత్రి...