అమరావతి: గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శుక్రవారం ఆయన పోలింగ్ సరళిపై అమరావతిలో...
అమరావతి: ఎస్పిల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేది పేర్కొన్నారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదన్నారు. వారిపై వచ్చిన ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేదని...
అమరావతి: ఓటర్ల జాబితాలో పేరుందో లేదో అందరూ ఒకసారి చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రజలకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఐదు...
అమరావతి, ఫిబ్రవరి 21: ఓటర్ల జాబితాపై నిరాధార వార్తలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అమరావతిలో గురువారం ఆయన మిడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని...