ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ పై ఏపి సీఐడీ గతంలో నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి తాజాగా లిఖిత పూర్వక ఉత్తర్వులు...
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సంక్షోభంతో పాటుగా,ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది. ఈ సంక్షోభాల నుండి బయటపడడం కోసం ప్రపంచ దేశాలు...
అమరావతి: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐటీ జాబితాలో...