పాట్నా: మోటార్ సైకిల్ చోరీ చేశాడన్న అనుమానంతో 24 ఏళ్ల తబ్రేజ్ అన్సారీని జార్ఖండ్లో స్తంభానికి కట్టేసి రాత్రంతా కొడుతూనే ఉన్నారు. చావ చితకబాదుతూ అతనితో జై శ్రీరాం అనిపించారు. నాలుగు రోజుల తర్వాత...
మొత్తం మీద ప్రధానమంత్తి నరేంద్ర మోదీ స్పందించారు. జార్ఖండ్ మూకహత్య మీద నిన్న రాజ్యసభలో నోరు మెదిపారు. తీరా చూస్తే అక్కడా రాజకీయ ప్రయోజనమే చూసుకున్నారు. జార్ఖండ్ హత్య తనను బాధ పెట్టిందని ఆయన...