Tag : Mandadam

బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి .. జగన్ సర్కార్ పై ఆగ్రహం

బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి .. జగన్ సర్కార్ పై ఆగ్రహం

బీజేపీ నేత సత్యకుమార్ కారుపై మందడంలో మూడు రాజధానుల మద్దతు శిబిరం వద్ద రాళ్ల దాడి జరిగింది. అమరావతి రాజధాని మద్దతుగా ఉద్యమం చేపట్టి 1200 రోజులు… Read More

March 31, 2023

రేపు ఏపి మంత్రివర్గ సమావేశం

  (అమరావతి నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) ఏపి కేబినెట్ భేటీ రేపు ఉదయం జరుగనున్నది. తొలుత బుధవారం (4వ తేదీ) నిర్వహించాలని తలపెట్టారు. కానీ తరువాత… Read More

November 4, 2020

59వ రోజు రాజధాని ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను… Read More

February 14, 2020

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా… Read More

February 13, 2020

58వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ… Read More

February 13, 2020

57వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు… Read More

February 12, 2020

మందడం హైస్కూల్ ఘటనలో జర్నలిస్ట్ లకు బెయిల్

అమరావతి: మందడం జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన ఘటనలో జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్‌ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రిపోర్టర్‌, ఫొటోగ్రాఫర్‌కు కానిస్టేబుల్ కులం… Read More

February 11, 2020

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి… Read More

February 10, 2020

54వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా… Read More

February 9, 2020

52వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ… Read More

February 7, 2020

51వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే… Read More

February 6, 2020

49వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ… Read More

February 4, 2020

48వ రోజు రాజధాని ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు… Read More

February 3, 2020

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన… Read More

February 2, 2020

47వ రోజు అమరావతి ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 47వ రోజు కు చేరాయి. తుళ్ళూరు, మందడం, పెదపరిమి, తాడికొండ… Read More

February 2, 2020

46వ రోజు..అమరావతి ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే… Read More

February 1, 2020

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని… Read More

January 31, 2020

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు.… Read More

January 31, 2020

42వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు… Read More

January 28, 2020

‘మండలితో పాటు అసెంబ్లీనీ రద్దు చేయండి’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనమండలితో పాటు శాసనసభను రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని మందడం గ్రామానికి చెందిన… Read More

January 24, 2020

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో… Read More

January 20, 2020

అమరావతి రైతులకు పరిటాల శ్రీరామ్ సంఘీభావం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని టిడిపి యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో… Read More

January 19, 2020

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం… Read More

January 19, 2020

అమరావతి రైతుల ఆందోళనలు ఉధృతం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. రాజధాని కోసం… Read More

January 19, 2020

రాజధానిలో మరో ఇద్దరు గుండెపోటుతో మృతి

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో మరో ఇద్దరు గుండె పోటుతో మృతి చెందారు. మందడంలో సాంబమ్మ అనే మహిళ మృతి చెందింది. ప్రతి… Read More

January 19, 2020

కొనసాగుతున్న అమరావతి రైతుల దీక్షలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ రోజుల్లో కూడా రైతులు నిరసన… Read More

January 16, 2020

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల… Read More

January 15, 2020

అమరావతి రైతులకు జెసి, మాగంటి సంఘీభావం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు 29వ రోజుకు చేరుకోగా మందడంలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపిలు జెసి దివాకరరెడ్డి,… Read More

January 15, 2020

రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి… Read More

January 13, 2020

అమరావతికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ బృందం

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళన నేపథ్యంలో మహిళపై పోలీసుల దాడి తదితర అంశాలను విచారించేందుకు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకొంది.… Read More

January 12, 2020

టెంట్ లేకుండానే అమరావతి రైతుల నిరసన

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతుల ధర్నాలో కూర్చోకునేందుకు… Read More

January 8, 2020

‘అమరావతిపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతాం’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు.… Read More

January 6, 2020

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.… Read More

January 3, 2020

మహిళల అరెస్టు:మందడంలో ఉద్రిక్తత

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.… Read More

January 3, 2020

రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మె!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు… Read More

January 3, 2020

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు… Read More

January 1, 2020

దేవుడికీ తప్పని సిఎం కాన్వాయ్ కష్టాలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఎం కాన్వాయ్ వస్తుందంటే పోలీసులు ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ చేయడం ఎప్పుడూ జరుగుతుండేది. అయితే ఇక్కడ సిఎం కాన్వాయ్ కోసం దేవుడి… Read More

December 31, 2019

రాజధాని గ్రామాల్లో సాయుధ పోలీసుల కవాతు

అమరావతి: జిఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గ భేటి రేపు జరుగనున్న నేపథ్యంలో నేడు సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి.… Read More

December 26, 2019

మందడంలో ఉద్రిక్తత

అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు… Read More

December 26, 2019

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు.… Read More

December 21, 2019

అమరావతిలో విన్నూత్న నిరసన

అమరావతి: సిఎం జగన్ అన్నట్లు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా జి ఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం… Read More

December 21, 2019