రాహుల్ భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండె పోటుతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతుండగా, శనివారం యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత, జలంధర్ ఎంపీ సంటోఖ్ సింగ్ చౌదరి గుండె పోటుతో...