టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కేశవ్ కు ప్రభుత్వం సెక్యురిటీని ఉపసంహరించింది. ఆయన వద్ద పని చేస్తున్న గన్ మెన్లు వెనక్కి రావాలని ఆదేశించింది. నిన్నటి వరకూ పయ్యావుల వద్ద 1...
అమరావతి: టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను...