NewsOrbit

Tag : padayathra

రాజ‌కీయాలు

‘బాబును ఇక జనం నమ్మరు’

Siva Prasad
‘బాబును ఇక జనం నమ్మరు’ ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇక నమ్మరని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించిన...
టాప్ స్టోరీస్

ఇఛ్చాపురంలో చివరి రోజు జగన్ పాదయాత్ర

Siva Prasad
శ్రీకాకుళం,జనవరి 09: వైసిపి అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర బుధవారం ముగియనుంది. చివరిరోజు పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుండి ప్రతిపక్షనేత ప్రారంభించారు. తమ అభిమాన నేత...
న్యూస్ రాజ‌కీయాలు

చివరి అంకానికి ‘ప్రజాసంకల్పం’

Siva Prasad
శ్రీకాకుళం, జనవరి 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత 14 నెలలుగా జగన్ చేస్తున్న పాదయాత్ర ఈ...