PM Kisan Scheme: ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ప్రాంగణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “పీఎం కిసాన్ సమ్మేళన్ – 2022” ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 12వ...
భారతదేశపు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పై 96 వ పుట్టినరోజును పురస్కరించుకుని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 6 రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది వ్యవసాయ దారుల తో వీడియో...
కరోనా ఆపత్కాలంలో ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ అంటూ 20 లక్షల కోట్ల అతిపెద్ద ప్యాకేజీలు ప్రకటించి మోడీ ప్రభుత్వం అభాసుపాలైంది. ఆ 20 లక్షల కోట్లలో కావాల్సిన వారికి, అవసరం ఉన్నవారికి,...
లక్నో: రైతాంగానికి చేయూతనందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యుపిలోని గోరఖ్పుర్లో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు నేరుగా పెట్టుబడి...