బ్రేకింగ్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు కరోనా పాజిటివ్
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. కొంత అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది....