న్యూస్వామ్మో! విజయసాయిరెడ్డి పేరుమీద భూకబ్జాలు చేస్తోంది ఎవరు?YandamuriAugust 16, 2020 by YandamuriAugust 16, 2020విశాఖలో వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ టిడిపి ఎప్పటినుంచో ఒక రకమైన విష ప్రచారం సాగిస్తోంది! టీడీపీకి ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి !ఆ...