పట్టాభిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు పిటిషన్ ను తిరస్కరించిన గన్నవరం కోర్టు.. రీజన్ ఇది..!!
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను గన్నవరం కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదైన...