TDP: ఏపిలో మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదు అయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు....
ఇటివల ఆంధ్రప్రదేశ్ లో దళిత వ్యక్తిపై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్ లో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపింది. బాధిత యువకుడు ఏకంగా రాష్ట్రపతికి అర్జీ...
ఎస్సీ యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్ కు పోలిస్ స్టేషన్ లో శిరోముండనం చేయడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. చిన్న గొడవతో ప్రారంభమై ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి కార్యాలయమే ఈ ఘటనపై దృష్టి పెట్టేలా...
ఢిల్లీ, జనవరి 24: ఎస్సి, ఎస్టిపై అత్యాచారాల నిరోధక చట్టం సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎస్.సి, ఎస్.టి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఇచ్చేందుకు వీలు లేకుండా...