కాశ్మీర్లో కూలిన మిలిటరీ చాపర్: ఏడుగురు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బుద్గాంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన అధికారులతోపాటు ఓ పౌరుడు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు....