అమరావతి: టిడిపి రాజ్యసభ టిజి వెంకటేష్ పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరినప్పటికీ ఆయన తనయుడు టిజి భరత్ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో...
హైదరాబాద్: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గురువారం వైసిపిలో చేరారు. లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఎస్విని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా...