Samantha : శివరాత్రి సందర్భంగా సమంత అక్కినేని, రకుల్, లక్ష్మి మంచు ,శిల్పా రెడ్డి అందరూ కలసి కోయంబత్తూర్ వెళ్లారు.. ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నిర్వహించిన శివరాత్రి ఉత్సవాలలో వీరంతా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా తాము తీసుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా రకుల్ ప్రీత్ పోస్ట్ చేసారు.. ఒకే ఫ్రేమ్ లో నలుగురు హీరోయిన్స్ కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.. వీరంతా కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!
ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. మంగ్లీ ఆలపించిన శివుడి పాటలు పరవశించి పోయారు భక్తులు. ముఖ్యంగా సద్గురు నటరాజు భంగిమ లో నృత్యం చేసి అందరిలో మరింత ఉత్సాహం నింపారు. ఈ నెలలో సమంత శాకుంతలం సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలకు ఒకే చెప్తూ రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉన్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!