NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ చాలా ఫాస్ట్ గా తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన పాయింట్ ఇది ! 

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి చేపట్టిన నాటి నుండి చాలా వరకూ పార్టీని పక్కనపెట్టి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పార్టీ ఎమ్మెల్యేలు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా జగన్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఎంతసేపు తాను ప్రకటించిన పథకాలు గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? ప్రజా సమస్యల విషయంలో గ్రామ సచివాలయ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

23 L to get Rs 18,750 a year for 4 yrs- The New Indian Expressపరిస్థితి ఇలా ఉండగా చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలు మరియు సీనియర్ నాయకులు కూడా మీడియా ముందు జగన్ ఏడాది పాలన అయినా సమయములో పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలు దొరకటం లేదని అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కచ్చితంగా పార్టీ పై ఫోకస్ పెట్టాలని జగన్ దృష్టికి అప్పట్లో మంత్రులు తీసుకొచ్చారు.

 

జగన్ కి మంత్రులు ఫిర్యాదు…

దీంతో వైయస్ జగన్ పార్టీ విషయంలో ముగ్గురు ఇన్చార్జిలను నియమించి ఆయా జిల్లాలను బాధ్యతలను  అప్పజెప్పడం జరిగింది. అయినా గానీ పార్టీలో అసంతృప్తి నెలకొనడంతో తాజాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది పార్టీ నాయకులకు కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని జగన్ ను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది మంత్రులు…పరిపాలన పరంగా అంతా బాగానే ఉంది. కానీ పార్టీ పరంగా గ్రూపు రాజకీయాలు చాలా నియోజకవర్గాలలో జరుగుతుందని జగన్ దృష్టికి తీసుకు వచ్చారట.

జగన్ త్వరగా నిర్ణయం తీసుకోండి…

ఎన్నికల ముందు పార్టీ కేడర్ ని ఉత్సాహపరిచే విధంగా చూసుకుంటే, పార్టీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని, అని కోణాలలో పార్టీ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంటుందని జగన్ కి మంత్రులు  తెలిపారట. ఈ విషయంలో ఎంత ఫాస్టుగా నిర్ణయం తీసుకుంటే పార్టీకి అంత డ్యామేజ్ జరగదని జగన్ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారట. దీంతో జగన్ కూడా ఓకే అన్నట్లు ఇక నుండి పార్టీ క్యాడర్ తో కూడా మీటింగ్ లు పార్టీ తరఫున పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju