NewsOrbit
రాజ‌కీయాలు

నేడు కాంగ్రెస్ జాబితా విడుదల

అమరావతి, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియో నివాసంలో వివిధ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సోమవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ తదితర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 136 అసెంబ్లీ, 16లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణాలో మిగిలిన తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు నేడు అభ్యర్థ్యులను ప్రకటించే అవకాశం ఉంది.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

Leave a Comment