NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Pattabhi: పట్టాభి అవే వ్యాఖ్యలు రాయలసీమలో చేస్తే అంటూ వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!

Bail to Pattabhi: Highcourt Srious Comments on Police

Pattabhi: టీడీపీ(TDP) అధికార ప్రతినిధి పట్టాభి(Pattabhi) సీఎం వైఎస్ జగన్(ys Jagan) ని ఉద్దేశించి ఏకవచనంతో.. దారుణమైన బూతులు తిట్టడం తెలిసింది. దీంతో పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పట్టాభి(Pattabhi) చేసిన వ్యాఖ్యల కారణంగా.. వైసిపి పార్టీ(YSRCP) శ్రేణులు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి దిగడంతో చంద్రబాబు ప్రస్తుతం 36 గంటల పాటు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వైయస్ జగన్ ని ఉద్దేశించి దారుణంగా బూతులు తిట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు.. ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు “జనగ్రహా” దీక్షలు చేపడుతున్నారు.

Andhra Pradesh: Case filed against MLA Kethireddy Pedda Reddy over  Tadipatri clashes

ఈ తరుణంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఆధ్వర్యంలో.. జరిగిన నిరసన కార్యక్రమంలో పట్టాభి పై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ లో వైయస్ జగన్ ని ఉద్దేశించి విమర్శలు చేసి ఉంటే.. సీమ ప్రజలు అతని అడ్రస్ లేకుండా చేసి ఉండేవారని.. పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుని రాష్ట్రం నుండి పంపించేస్తే… జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి పట్టిన గ్రహణం మొత్తం పోతుంది అని స్పష్టం చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల వెనక లో చంద్రబాబు లోకేష్ హస్తం ఉందని పేర్కొన్నారు.

Tension erupts in Tadipatri after two Kethireddy Pedda Reddy and JC  Prabhakar Reddy groups attack each other

పట్టాభి, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై కామెంట్స్ 

మా నాయకుడు ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరని తప్పనిసరిగా దాడి చేస్తారని హెచ్చరించారు. పట్టాభి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని మహిళలు చెప్పుతో కొట్టినా గాని వాళ్లకి బుద్ధి రాదు అని పేర్కొన్నారు. వైయస్ జగన్ ని విమర్శించి ఏదో రీతిలో ప్రజల్లోకి పోవాలని.. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలన కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూడలేక కుట్రలు పొందుతున్నారని ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేతిరెడ్డి జోస్యం చెప్పారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju