NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TS Minister Harish Rao: ఆ కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్

TS Minister Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మీకు ఏమీ పని లేదా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ సీరియస్ గా స్పందించారు. కేంద్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నేతగా మాట్లాడారని హరీష్ విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల పక్షాన రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళితే అవమానించేలా వ్యాఖ్యలు చేయడం రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేననీ, ఇది తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. తక్షణం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

TS Minister Harish Rao serious comments on central minister Piyush Goyal
TS Minister Harish Rao serious comments on central minister Piyush Goyal

TS Minister Harish Rao: పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి

రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందానికి సమయం లేదని చెప్పిన కేంద్ర మంత్రికి తెలంగాణ బీజేపీ నేతలను కలిసేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తేనే వారి ప్రాధాన్యత ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. తమ ప్రాధాన్యత రైతుల సంక్షేమం అయితే వారి ప్రాధాన్యత రాజకీయమని విమర్శించారు. బీజేపీకి రైతుల ఓట్లు కావాలి కానీ వారు పండించిన వడ్లు అవసరం లేదని అన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు అంశం కేంద్ర పరిధిలోనిది. వాళ్ల బాధ్యత వారు నెరవేర్చాలన్నారు రాష్ట్ర పరిధిలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతు బంధు అమలు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పూర్తిగా అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు వడ్లు ఇస్తామనీ, గోడౌన్ల సామర్థ్యం పెంచాలని పది సార్లు లేఖలు రాస్తే లేఖలు రాయలేదని కేంద్ర మంత్రి చెప్పడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు.

Related posts

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju