యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ ఏడాది విడుదలైన `రాక్షసుడు`తో హిట్ అందుకున్నాడు. అయితే వెంటనే సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే `కందిరీగ`, `రభస` చిత్రాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండతో సినిమా చేయబోతున్నాడట. ఇన్ని రోజులు డిస్కషన్స్ జరిగాయట. రీసెంట్గానే సినిమా చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు టాక్. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయట.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!