NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kandukur(Prakasam): ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రుపు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి

Advertisements
Share

Kandukur(Prakasam): ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూపు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక అన్నారు. బ్లడ్ గ్రూపు తెలుసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కందుకూరు పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కందుకూరు సబ్ బ్రాంచి వారి ఆధ్వర్యంలో పోస్టాపీసు సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

Advertisements
Kandukur RDO

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బ్లడ్ గ్రూపు తెలుసుకుని ఉండటం వల్ల అత్యవసర సమయంలో గర్బిణులు, అపరేషన్లు చేయించుకునే వారికి, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే రక్తదానం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisements

Share
Advertisements

Related posts

Kamalpreet Kaur: కమల్ ప్రీత్ ప్రత్యర్థి టోక్యోలో మిగిలిన అథ్లెట్లు కాదు… సామాజిక ఒత్తిడి, మానసిక సంఘర్షణ 

arun kanna

అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిన క్రాక్ డైరెక్టర్..??

sekhar

Ram : రామ్ – ఇలియానా జంట మరోసారి..?

GRK