NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Dharmavaram (Anantapur): చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు  తేరు సేవా సమితి లక్ష విరాళం అందజేత

Share

Dharmavaram (Anantapur):  ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రధోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రధోత్సవంలో భాగంగా నూతన అశ్వములు, రథసారధి కోసం తేరు సేవా కమిటీ సభ్యులు, బండ్లపల్లి భాగ్యలక్ష్మి తదితరులు మంగళవారం లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.

one lakh Donation to Dharmavaram temple

 

ఈ విరాళాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేరు సేవా కమిటీ సభ్యులు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

Diabetes: ఈ ఆకులు ఇలా తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుంది..!

bharani jella

మోదీ ని అతని తల్లి దగ్గర ఇరికించిన పంజాబ్ రైతు..! నేరుగా ఆమెకే కంప్లైంట్ ఇచ్చేశాడు….

siddhu

Maa Elections: “మా” ఎలక్షన్ హైలెట్స్.. “మా” అధ్యక్షుడిగా మంచు విష్ణు..!!

sekhar