`చి.ల.సౌ` సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఏకంగా నాగార్జునతో `మన్మథుడు 2`ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇలాగే మరో హీరో కూడా దర్శకుడిగా మారుతున్నారట. ఆ హీరో ఎవరో కాదు. జయం వరి. ఎడిటర్ మోహన్ తనయుడు. తెలుగు మూలాలున్న ఈ తమిళ హీరో ఇప్పుడు త్వరలోనే 25వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్గా మారుతానని తెలిపారు. అయితే తాను డైరెక్ట్ చేసే సినిమాలో తాను నటించనని, కమెడియన్ యోగిబాబుతో ఓ కామెడీ మూవీని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడట జయం రవి.
previous post
next post
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!