Madhuranagarilo March 23 2024 Episode 320: నా కోడలు అంటే ఏమనుకున్నావు మరి అత్తమామల్ని సొంత అమ్మానాన్నల కంటే ఎక్కువగా చూసుకుంటుంది అని ధనంజయ్ అంటాడు. ఇంతలో పండు వచ్చి మమ్మీ మళ్ళీ పెద్దమ్మ స్కూల్ కి వచ్చింది నా దగ్గరికి వచ్చి ఐస్క్రీమ్లు కొనిపెడతానంది అమ్మ అని పిలిస్తే అక్కడున్న ఐస్ క్రీమ్ లన్ని మీ ఫ్రెండ్స్ తో పాటు నీకు కొనిస్తానని చెప్పింది మమ్మీ అని పండు చెబుతాడు. పిలిచావా నాన్న అని రాదా అంటుంది. పెద్దమని మమ్మీ అని ఎందుకు పిలుస్తాను మమ్మీ నేను నీకు పెద్దమని కాదు మమ్మీని అంటూ ముద్దులు పెట్టింది అని పండు అంటాడు. తను కోరుకున్నట్టు ఆసినంత ఇచ్చేసాము కదా మళ్ళీ పండు దగ్గరికి ఎందుకు వచ్చింది అని మధుర ఉంటుంది.
పండుని మనకి చేసినట్టే ఇచ్చేసి తను లాక్కోవాలని చూస్తున్నట్టు ఉంది అని ధనుంజయ్ అంటాడు. తాతయ్య పెద్దమ్మ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పిందో తెలుసా మీ అమ్మ రాధ కాదురా నేనే నిన్ను కన్నా తల్లిని అమ్మ అని పిలు అనింది కానీ నేను పెద్దమని రాయి పెట్టి కొట్టాను తనే అమ్మ అనేలా చేశాను అమ్మకి అబద్ధం చెప్తే ఎవరూ నచ్చరు కదా నాకు కూడా అబద్ధం చెబితే నచ్చరు అని పండు అంటాడు.
కట్ చేస్తే కిరణ్ శ్యామ్ ని ఒక అతని దగ్గరికి తీసుకువెళ్లి ఇతను నా ఫ్రెండ్ అన్న నా ఫ్రెండ్ కి ఏదైనా పని ఇప్పించండి ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డున పడ్డారు అని అంటాడు. ఇప్పుడే ఒక అతను ఆటో కిరాయి కట్టకపోతే తన్ని పంపించేశాను అది ఖాళీగా ఉంది తోలుకుంటావా తమ్ముడు అని అంటాడు. తోల్తాన్ అన్న అని శ్యామ్ అంటాడు. చూడు తోలుతాను అంటే సరిపోదు రోజుకి 1000 రూపాయలు కిరాయి కట్టాలి అని అతను చెబుతాడు. ఓకే కడతానన్న అని శ్యామ్ అంటాడు. ఓకే అంటే సరిపోదు అలాగని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి అని పేపర్ మీద సంతకం తీసుకుంటాడు అతను. శ్యామ్ సంతకం పెట్టాక ఆటో చూపించి అదే తోలుకో అని చెబుతాడు. చాలా థాంక్స్ రా కిరణ్ నాకు సమయానికి పని ఇప్పించావు అని శ్యామ్ అంటాడు. మనలో మనకు థాంక్స్ ఏంటి రా చూసావుగా యాదగిరి ఎలాంటివాడు ఆటో కిరాయి విషయంలో మాత్రం లేట్ చేయకూడదు అని కిరణ్ చెబుతాడు. ఆటో కిరాయి పక్కన పెట్టాకే మిగతా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను అని శ్యామ్ అంటాడు. శ్యామ్ ఆటో వేసుకొని వెళ్లిపోతాడు. కట్ చేస్తే, దాక్షాయని రుక్మిణి దెబ్బకి మందు రరాస్తుంది. మంటగా ఉంది పిన్ని అని రుక్మిణి అంటుంది. ఏవండీ అక్కడ ఆయింట్మెంట్ ఉంది
ఇవ్వండి అని దాక్షాయిని అనగానే చలపతి ఆయింట్మెంట్ బదులు చిల్లీ సాస్ ఇస్తాడు. అది చూసుకోకుండా రుక్మిణి తలకి రాస్తుంది. మంట మండడంతో రుక్మిణి లేచి ఆయింట్మెంట్ రాయమంటే చెల్లి సాస్ రాస్తావా అని దాక్షయని కొడుతుంది. ఆయింట్మెంట్ ఇవ్వమంటే చిల్లి సాస్ ఇస్తావా అని దాక్షాయని చలపతిని కొడుతుంది. భర్తని చూడకుండా నన్ను కొడతావా అని చలపతి దాక్షాయిని చెంప మీద లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. ఇక ఆపుతారా మీ గోల అని రుక్మిణి అంటుంది. చూడమ్మా రుక్మిణి పండు నీ దగ్గరికి రావాలంటే నువ్వు కోర్టుకు వెళ్ళు అని చలపతి చెప్తాడు. నాకు అంత తెలివి లేదనుకున్నారా కానీ చిన్నప్పుడే పండుని రాధకి ఇచ్చి వెళ్ళిపోయాను కోర్టుకు వెళ్లాక నువ్వు సాధిని తల్లి దగ్గర ఉంటావా కన్నతల్లి దగ్గర ఉంటావా అంటే రాధ దగ్గరే ఉంటానంటే అప్పుడు పండు రాధ దగ్గరే ఉంటాడు ఆస్తి కూడా రాదాకీ వెళుతుంది అందుకే అలా చేయకుండా ముందు పండు ని మంచిగా చేసుకొని నన్ను అమ్మ అని పిలిపించుకొని ఆ తర్వాత కోర్టుకు వెళ్తాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ రాధ అని మధుర అడుగుతుంది.
పండు కి కన్నతల్లి ఎవరో తెలిస్తే వాడు నన్ను అసహ్యించుకుంటాడా అత్తయ్య అని అడుగుతుంది రాధా.వాడు నీకుదూరం కాకుండా ఉండాలి అంటే నువ్వు కన్న తల్లివి కాదన్న నిజం వాడికి నువ్వే చెప్పాలి అని మధుర అంటుంది. పండు కి అబద్ధాలు అంటే నచ్చవు రుక్మిణి ద్వారా నువ్వు కన్న తల్లివి కాదని తెలిసే కంటే నువ్వు చెబితే వాడు అర్థం చేసుకోగలడు అని మధుర చెబుతుంది.
రాధా పండు ని పిలిచి పండు ఇందాక నువ్వు తాతయ్యతో అడిగిన మాట నేను అప్పుడు చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నాన్న నిన్ను కన్నతల్లి నేను కాదు మా అక్క రుక్మిణి అని రాదా జరిగిన విషయం అంతా చెబుతుంది. అలా ఆస్తి అంతా మా అక్కకి రాసి ఇచ్చి నిన్ను సొంతం చేసుకున్నాను నాన్న నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకురా నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తుంది రాదా. అమ్మ నాకు మా అమ్మ వద్దు నువ్వే అమ్మవి నువ్వే కావాలి అని పండు ఏడుస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!