Trinayani September 28 ఎపిసోడ్ 1044: ఇక మీరు కూడా తినండి అని దురంధర అంటుంది. ఆ మీరు కూడా తినండి కానివ్వండి కానివ్వండి గోవిందా అని హాసిని వాళ్ళ ఆయన అంటాడు. ఒరేయ్ నోరు ముయ్యరా అని హాసిని వాళ్ళ అత్తయ్య అంటుంది. పాయసం ఎలా ఉంది అని దురంధర అంటుంది. చాలా బాగుంది పిన్ని అని హాసిని అంటుంది. థాంక్స్ అని దురంధర అంటుంది. అత్తయ్య మామయ్య ఎందుకు సుఖపడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది అని విశాల్ అంటాడు.అప్పుడప్పుడు చేస్తే అదృష్టం ఎలా ఉంటుంది విశాల్ బాబు అని పావని మూర్తి అంటాడు.
మామయ్య అదృష్టం ఎన్నిసార్లు రాదు అప్పుడప్పుడే వస్తుంది సర్దుకుపోవాలి అని విశాల్ అంటాడు. తీపి తినగానే నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది అని విశాలాక్షి అంటుంది. అయితే వెళ్లి పడుకో అమ్మ అని నైని అంటుంది. దమ్మక్క రా వెళ్దాం అని విశాలాక్షి అని వెళ్ళిపోతుంది. మరి నా గొలుసు అని సుమన అంటుంది. ఇస్తుందిలే చెల్లి ఎక్కడికి పోతుంది అని హాసిని అంటుంది. కట్ చేస్తే విశాలాక్షి దమ్మక ఎక్కడికి వెళ్లి ఉంటారు నైని అని హాసిని అంటుంది. విశాలాక్షి అయితే ఇక్కడ కూర్చుంది కానీ నమ్మక ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని నైని అంటుంది. ఏంటి విశాలాక్షి దమ్మక్కని ఎక్కడికి పంపించావు అని హాసిని అంటుంది. శివాలయంలో సమ్మరు లేకపోవడం వల్ల దీపం కొండెక్కుతుందని సమ్మర్ పోసి రమ్మని పంపించాను అని విశాలాక్షి అంటుంది.
ఇదేంటి పాప బెడ్ మీద పడుకోకుండా నేల మీద పడుకుంటున్నావు అని నైని అంటుంది. ఏమీ లేదమ్మా కింద పడుకుంటే బాగుంటుంది అని విశాలాక్షి అంటుంది. అయితే ఈ దుప్పటి అయినా వేసుకో అని హాసిని దుప్పటి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటమ్మా పాప కొద్ది సేపట్లో చనిపోతుంటే దుప్పటి ఇచ్చి వెళ్తున్నారు అని హాసిని వాళ్ళ ఆయన అంటాడు. ఒరేయ్ కాసేపట్లో హరి అంటుందని వాళ్ళకి తెలియదు కదరా అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంతలో అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చి దుర్మార్గుల్లారా లోకమాత అయిన అమ్మనే గుర్తుపట్టలేక పోతున్నారా మీ పాపం పండింది రా అనుకుంటూ విశాలాక్షి దగ్గరికి వెళుతుంది ఆ పెద్దావిడ.
అమ్మ ఏంటమ్మా ఇదంతా పాయసంలో విషం కలిపి ఇచ్చిన నువ్వు ఎందుకు తాగావు అని ఆ పెద్ద ఆవిడ అంటుంది. నా బిడ్డలే కదా నైవేద్యం పెట్టారు అని స్వీకరించాను అని విశాలాక్షి అంటుంది. అమ్మ ఆ పాప చనిపోయింది అని మనం అనుకుంటే ఎవరితో మాట్లాడుతుందేంటమ్మా అని హాసిని వాళ్ళ ఆయన అంటాడు. యమదూతలు కనిపిస్తున్నారేమో వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నీ సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు ఆ విషయాన్ని నేను స్వీకరిస్తాను అని అ పెద్ద ఆవిడ అంటుంది. పాపం వాళ్లది విషము నీకా సరే నీ కోరిక నేనెందుకు కాదంటాను నేను దుప్పటి కప్పుకుంటాను నువ్వు అటుపక్క నుంచి రా అని కామాక్షి దుప్పటి తీసుకొని కప్పుకుంటుంది.
అమ్మ విశాలాక్షి ఎవరి కోరిక కాదంటానా అని అంటుంది ఎవరితో మాట్లాడుతుంది అంటావు అని హాసిని వాళ్ళ ఆయన అంటాడు. అదేరా యమదూతలు తన ప్రాణాన్ని పట్టుకు పోవడానికి వస్తే మీ కోరిక నేనెందుకు కాదంటాను అని అంటుందేమో అని వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ పాముగా మారి విశాలాక్షి కంఠంలో ఉన్న విషయాన్ని లాగేస్తుంది. ఒరేయ్ మనము ఇక్కడి నుంచి వెళ్దాం పద అందరితో పాటు మనకు కూడా తెలిసినట్టే ఉండాలి నలుగురితో నారాయణ అన్నట్టు ఉండాలి పదా వెళ్దాం అని హాసిని వాళ్ళ అత్తయ్య అంటుంది. కట్ చేస్తే అల్లుడు పాయసం చేసినందుకు మీ అత్తయ్యకు డబ్బులు కూడా ఇచ్చాను అని పావని మూర్తి అంటాడు. అందుకేనా అత్తయ్య ఇంట్లో కనపడట్లేదు అని విక్రమ్ అంటాడు.అల్లుడు ఇదేంటి ఇక్కడ ఎవరో చాప వేసుకొని పడుకున్నారు అని పావన మూర్తి అంటాడు. విశాలాక్షి పడుకొని ఉంటుంది మావయ్య అని విక్రమ్ అంటాడు.
ఉండు లేపి బెడ్ మీద పడుకోమంటాను అని దుప్పటి తీస్తాడు పవన మూర్తి దుప్పటి తీయగానే విశాలాక్షి మెడకు పాము కనిపిస్తుంది అమ్మో పాము అని పవన మూర్తి అరుస్తాడు. అందరూ అక్కడికి పరిగెత్తుకు వచ్చి షాక్ లో అలా నిలబడి చూస్తూ ఉంటారు. ఇదేంటి విశాలాక్షి మెడకు పాము చుట్టుకుంది అని విశాల్ పాపాలే అమ్మ అని లేపుతాడు. అది పాము కాదు చెల్లి పెద్ద బొట్టమ్మ అని నైని అంటుంది. అవునా మళ్లీ ఆవిడ ఎందుకు వచ్చింది నా పాప నెత్తుకెళ్ళి పోతుందేమో అని అంటుంది. ముందు మీ గొడవ ఆపండి పాపని లేపండి అని విక్రమ్ అంటాడు. పాపాలే అమ్మ అని నైని అంటుంది.అలా లేపితే లేవు గాని బకెట్ నీళ్ళు తెచ్చి గుమ్మడి లేచి కూసుంటుంది అని సుమన అంటుంది. అలా చేస్తే పాము లేచి పాపను కాటేస్తుంది అని విశాల్ అంటాడు.
ఇంతసేపు పాపని పాము కాటేయకుండా ఉంటుందా పాప చచ్చిపోయిందేమో అని వల్లభ అంటాడు. అదేంటండి అలా మాట్లాడతారు చిన్న పిల్ల తను నిండు నూరేళ్లు బ్రతకాలి అని హాసిని అంటుంది. వల్లభా అన్న దాంట్లో తప్పేముంది తను ఎంత పిలిచినా ఆ ఉలకకుండా పలకకుండా ఉంది కాబట్టి అలా అన్నాడు దానికి మీరు తప్పు కొట్టాల్సిన పనిలేదు అని హాసిని వాళ్ళ అత్తయ్య అంటు. చెల్లి ఒకసారి ఆలోచించి అని నైని అంటుంది. ఎందుకక్కా అని సుమన అంటుంది. పిల్లల గురించి పిల్లలకే తెలుస్తుంది అని ఉలోజిని తీసుకువెళ్లి విశాలాక్షి కాలుకు తగిలిస్తుంది అప్పుడు విశాలాక్షి లేచి కూర్చుంటుంది.
పసిపిల్లలు దేవుడితో సమానమని అంటారు కదా మరి నా కాలుకు ఎందుకు తగిలించావమ్మా అని విశాలాక్షి అంటుంది. అది సరే పాప నీ మెడకు ఉన్నది ఏంటి అని విశాల్ అంటాడు. అది వాసుకి నాన్న అని విశాలాక్షి అంటుంది. అది కాదమ్మా నీ మెడకు పాము చుట్టుకుంది కిందికి దిగమను అని అంటుంది. సుమ నా బిడ్డను ఇస్తానంటే అది దిగుతుంది అని విశాలాక్షి అంటుంది. చెల్లి పాపను ఇలా ఇవ్వు అని నైని తీసుకుంటుంది. అక్క వద్దక్క ఆ పాముకి నా పాపను బలివ్వదు అక్క పెద్ద బొట్టమ్మనా బిడ్డని తీసుకువెళ్తుంది నా బిడ్డను దూరం చేస్తే మిమ్మల్ని ఎవర్ని వదిలిపెట్టను అని అంటుంది. నైనీ పాపని తీసుకొని అక్కడ కింద పెట్టగానే పెద్ద బొట్టు అమ్మ కిందికి దిగుతుంది. అది చూసి అందరూ షాక్ లో ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!