Trinayani September 27 ఎపిసోడ్ 1043: పెళ్లికి ముందే అందం గురించి ఆరాటపడతారు అంతేకానీ పెళ్లి అయిన తర్వాత కాదు అని విక్రమ్ అంటాడు.పెళ్లయ్యాక మనమే ఉంటాం కదా అని మారిపోవు కదా అని సుమన అంటుంది. బొట్టు పెట్టుకుంటేనే అందం తను కట్టుకునే చీరలో ఉంటుంది అందం ఎవరైనా చూస్తే చేతులెత్తి మొక్కాలి అనిపించాలి అన్నం పెట్టే చేతిని బట్టి ఉంటుంది ఆ ఉందా తనం అందంలో కాదు అని విక్రమ్ అంటాడు.మీ మాటలు వింటుంటే ఎంత డబ్బు వచ్చినా గోచి పెట్టుకుని తిరగాలి అన్నట్టుగా ఉన్నాది అని సుమన అంటుంది.
నీకది సూట్ అవ్వదులే అని విక్రమ్ అంటాడు.నాకు అగతి పట్టదు పట్టనివ్వను దెబ్బ తగిలి ఉండకపోతే ఈపాటికి కోటేశ్వరలిని అయ్యేదాన్ని ఇదంతా ఆ గారడీ పిల్ల వల్లే జరిగింది అని సుమన అంటుంది. మధ్యలో తనేం చేసిందే అని విక్రమ్ అంటాడు. మా నాన్న అంటూ మా అక్కని విశాల్ బావని పిలుస్తూ తట్టెడు తినే ఆ ఎద్దులయ్యని నచ్చిన బట్టలు కట్టుకునే ఆ దమ్ముక్కని ఇంట్లో ఉండనిచ్చింది వాళ్లంతా ఒక ముఠాగ ఉన్నారు అని సుమన అంటుంది. వాళ్ల మీద పడకుండా పాప ఏడుస్తుంది చూడు అని విక్రమ్ అంటాడు.
ఏడుపు ఆపవే నిన్ను ఎత్తుకోవడానికి పెద్ద గొట్టం రావాలా ఏంటి అని సుమన అంటుంది. కట్ చేస్తే అమ్మ అయ్యా కాసేపు పడుకుంటే కానీ నొప్పులన్నీ తగ్గిపోవు అని హాసిని వాళ్ళ అత్తయ్య వచ్చి పడుకుంటుంది. అత్తయ్య నేను మిమ్మల్ని పడుకోని నిస్తే కదూ అని హాసిని కుంకుమ లో నీళ్లు పోసి వాళ్ళ అత్త మొహం మీద చల్లుతుంది. ఇంతలో హాసిని వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ అమ్మని చూసి దయ్యం అని అరుస్తాడు. ఒరేయ్ దయ్యం ఎక్కడ రా నేనే ఉన్నాను కదరా అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నువ్వేనా ఏంటి మొహం మీద ఎర్రటి నీళ్లు చల్లుకున్నావు అని హాసిని వాళ్ళ ఆయన అంటాడు. ఇంతలో పక్కనే ఉన్న హాసిని నవ్వుతుంది ఒసేయ్ పిచ్చి మొహం దాన ఈ పని నిద అని వాళ్ళ అత్తయ్య అంటుంది.
అత్తయ్య కామాక్షి చెప్పింది కదా సింధూరం కలిపిన నీళ్లు చల్లుతూ ఉంటే దీర్ఘ కాలపు వ్యాధులు పోతాయని అని హాసిని అంటుంది. నాకు రోగాలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నా పెళ్లయిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాను అత్తయ్య ఒక్కొక్కటి పెరుగుతూనే ఉంటుంది అందుకే నీళ్లు చల్లాను అని హాసిని అంటుంది. ఒరేయ్ దాన్ని పట్టుకో రా చీపిరి కట్ట తిరిగేస్తాను అని వాళ్ల అత్తయ్య అంటుంది కట్ చేస్తే కామాక్షమ్మ ఆరు దాకనే నువ్వు ఇంట్లో ఉండేది ఆ తర్వాత వెళ్ళిపోవాలి అని పావన మూర్తి అంటాడు. ఎందుకు ఎవరైనా చుట్టాలు వస్తున్నారా తాతయ్య అని కామాక్షి అంటుంది. ఏంటమ్మా తాతయ్య అని పుసుక్కున అనే సావు అని పావనమూర్తి అంటాడు. తల పైన జుట్టు నడిచింది కాళ్లలో పట్టు తగ్గింది తాతయ్య అనకా ఇంకా ఏమంటుంది బాబాయ్ అని హాసిని అంటుంది. కనీసం అంకుల్ అని పిలిచినా బాగుండేది అమ్మ అని పావనమూర్తి అంటాడు. కట్ చేస్తే దురంధర ఒక్కదానివే కష్టపడుతున్నట్టున్నావు నేనేమన్నా సహాయం చేయనా అని హాసిని వాళ్ళ అత్తయ్య అంటుంది. పరవాలేదులే వదిన వంట చేసింది నైని సుమనే కదా అని దూరందర అంటుంది. అత్తయ్య పాయసంలో నెయ్యి ఎక్కువ వేసినట్టున్నావ్ తెలుస్తుంది అని హాసిని వాళ్ళ ఆయన అంటాడు. దురంధర అతనితో మాట్లాడుతూ ఉండగా హాసిని వాళ్ళ అత్తయ్య పాయసంలో విషం కలుపుతుంది.
అది తెలియక దురంధర పాయసం తీసుకువెళ్లి అందరికీ ఇస్తుంది. దురంధర ముందు కామాక్షిని తాగని అని హాసిని వాళ్ళ అత్తయ్య అంటుంది. తెలుసులే వదిన లేదంటే అతిధి దేవోభవ అని మళ్లీ నైనీ క్లాస్ పీకుతుంది అని దురంధర అంటుంది. ఎందుకు ఇదేమైనా అమ్మవారికి చేసిన పాయసం అదేం లేదు అని సుమన తాగబోతు ఉండగా. సుమన ఇలా రా అని కామాక్షి పిలుస్తుంది సుమన కొంగుకు ముడి వేసి ఉంటుంది అది విప్పితే దాంట్లో నుంచి ఒక బంగారపు గొలుసు కనిపిస్తుంది. బంగారపు గొలుసు చెల్లి ఇది ఎప్పుడు చేయించావు అని నైనీ అంటుంది. అసలు నేను ముడే వేసుకోలేదు అంటే ఎప్పుడు చేయించి కొంగుకి మూడేసుకున్నానని అంటావేంటి అక్క అని సుమన అంటుంది. దానిమీద ఏం బొమ్మ ఉందో చూడమ్మా ఒక్కసారి అని పావనమూర్తి అంటాడు. వాసుకి అని కామాక్షి అంటుంది. దానికి కూడా పేరు పెట్టేశావా అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని పావన మూర్తి అంటాడు. ఈశ్వరుడు విషము తాగినప్పుడు కంఠానికి చుట్టుకుంటాడు అని విశాలాక్షి అంటుంది. ఓహో అందుకని పాము ఆభరణమైందా ఈశ్వరుడికి అని పవన మూర్తి అంటాడు. సుమన ఈ హారాన్ని నేను మెడలో వేసుకోవచ్చా అని కామాక్షి అంటుంది.
ఎందుకు నువ్వేమైనా విషం తాగుతున్నావా అని సుమన అంటుంది. చెల్లి ఏం మాట్లాడుతున్నావ్ అని నైని అంటుంది. కావాలంటే నువ్వు ఒక అర లీటర్ తెప్పించుకొని తాగి ఆహారాన్ని మెడలో వేసుకో అని విక్రమ్ అంటాడు. నాకు అంత కర్మ పట్టలేదు అని సుమన అంటుంది.అయినా నీకు ఆహారం ఎందుకు నచ్చింది పాపా అని నైని అంటుంది. పర్వాలేదులే అమ్మ తిరిగి ఇచ్చేస్తాను నువ్వు నా మెడలో వేయి అని కామాక్షి అంటుంది.సరే అని హారాన్ని మెడలో వేస్తుంది. కామాక్షి పాయసాన్ని తాగుతుంది. పాయసం ఎలా ఉంది అని దురంధర అంటుంది. స్వర్గంల ఉంది అని కామాక్షి అంటుంది. కొద్దిసేపు ఆగితే అక్కడికే వెళుదువు గానిలే అని హాసిని వాళ్ళ అత్తయ్య తన మనసులో అనుకుంటుంది. పాప పాయసం తాగిన ఇంకా ఏం కాలేదేంటి అని హాసిని వాళ్ళ ఆయన అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది