Women’s day special episode: మన టాలీవుడ్ లో అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది సందేహం లేకుండా నందమూరి తారకరత్న కుటుంబం అనే చెప్పొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ నాటి నుంచి నేటి వరకు నందమూరి ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు అంతా ఇంతా కాదు. తమ హోదా మరియు పలుకుబడి ప్రతి చోటా ఉంటుంది. సినిమాలలో వారి కుటుంబమే ఉంటుంది అదేవిధంగా రాజకీయాల్లో కూడా వారి కుటుంబమే ఉంటుంది.
ఏ రంగంలో ఆయన నందమూరి ఫ్యామిలీదే పై చేయి. సినిమా ఇండస్ట్రీని నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ షేక్ చేస్తుంటే రాజకీయాల్లో చంద్రబాబు షేక్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నందమూరి తారక రామారావు చనిపోవడం తో ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. తన భార్య బిడ్డలు ఆయన మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
ఇక ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అలేఖ్య తన పిల్లలతో లైఫ్ని లీడ్ చేస్తుంది. అదే విధంగా పలువురు సెలబ్రిటీల ఫంక్షన్స్ కి కూడా హాజరవుతుంది. ఇక ఉమెన్స్ డే రావడంతో జీ తెలుగు వారు స్పెషల్ ఎపిసోడ్ ను లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కి అలేఖ్య, కోవై సరళ, నిహారిక హాజరయ్యారు. అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ఈ ఎపిసోడ్ కి హాజరయ్యారు.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో నందమూరి తారకరత్న గెటప్ వేసుకుని తాను చనిపోకముందు గడిపిన సన్నివేశాలను ఒక సాంగ్ కింద అలేఖ్య కి చూపించడంతో ఆమె స్టేజ్ పైనే కంటతడి పెట్టింది. పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అంటూ ఒక వీడియో వచ్చేసరికి కంటతడి పెట్టడం మొదలుపెట్టింది అలేఖ్య. శివంగివే అనే పేరుతో ఈ ప్రోమో ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రేక్షకుల హృదయాలను కుదిపేస్తుంది.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!