ప్రస్తుత కాలంలో ప్రేమ ,పెళ్లి వంటివి చాలా కామన్ అయిపోయాయి. ఇక తాజాగా కెమెరామెన్ ని ఓ మహిళ నిర్మాత మోసం చేసినట్లు తెలుస్తుంది. ఇక దీంతో కెమెరామెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటగిరిలో నివాసించే పుల్లం శెట్టి నాగార్జున బాబు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.
అదేవిధంగా చిత్ర పరిశ్రమ సమయంలో మహిళ నిర్మాత ఆశ మాల్లిక తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఇక ఆతరుణంలోని వివాహమైందని.. తన భర్తకి విడాకులు ఇచ్చేస్తున్నట్లు తెలిపింది ఆ యువకురాలు. ఇక వాళ్ళిద్దరూ స్నేహం కాస్త అలా అలా ప్రేమగా మారింది. ఇక ఈ తరుణంలోనే ఆమెకి పూర్తిగా ఎడిట్ అయిపోయిన కెమెరామెన్ దేవాలయం వద్ద పెళ్లి చేసుకున్నాడు.
ఇక అనంతరం డబ్బు అవసరం అంటూ రూ.18.50 లక్షలు తీసుకుంది. ఇక అనంతరం డబ్బులు అడగడంతో బెదిరింపులకు దిగజారింది. ఇక ఈ తరుణంలోనే ఆమెపై పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు నాగార్జున బాబు. ఇక దీంతో పోలీసులు దీనిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక నాగార్జున కు అనుమానం వచ్చి ఆమె గురించి విచారించగా ఆమెకి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు తెలిసింది. అదేవిధంగా ముగ్గురు పిల్లలు సైతం ఉన్నారట.
ఇక దీంతో ఆమెకు ఒకటే వివాహం అయిందని పిల్లలు కూడా లేరని తనకి అబద్ధం చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కెమెరామెన్. వారు విచారించగా 2016లో గాజువాక పోలీస్ స్టేషన్లో భర్తపై.. 2019లో కూకట్పల్లి ఠాణాలో శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుని ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. నకిలీ గుర్తింపు కార్డుతో మోసాలు చేస్తూ తిరుగుతుందని పోలీసులకు అర్థమైంది. ఇక మంగళవారం రాత్రి మల్లిక పై నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.