న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు పాత నేరస్తులు హతమయ్యారు. మృతులు పలు కేసుల్లో వాంటెండ్ క్రిమినల్స్ గా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల కారావాల్నగర్లో జరిగిన హత్య కేసులో వీరు నిందితులని తెలిపారు.
previous post